వార్తలకు తిరిగి వెళ్లండి
నాగచైతన్య కోసం సాయి కిరణ్ హారర్ థ్రిల్లర్!

ప్రస్తుతం ‘వృషకర్మ’ షూటింగ్లో బిజీగా ఉన్న నాగచైతన్య, తన తదుపరి ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్లను పరిశీలిస్తున్నారు. ‘మసూద’ దర్శకుడు సాయి కిరణ్ ఇప్పటికే చైతూకి ఒక హారర్ థ్రిల్లర్ కథను వినిపించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ కథపై చర్చలు జరుగుతున్నాయి. చైతన్య సానుకూలంగా స్పందిస్తే, వీరిద్దరి కాంబినేషన్లో కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే అధికారిక ప్రకటన కోసం అభిమానులు వేచి చూడాల్సిందే.
Comments
Loading comments...