వార్తలకు తిరిగి వెళ్లండి
‘వారణాసి’ చిత్రంపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’ కోసం 14 నెలలుగా పనిచేస్తున్నట్లు హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. మందాకిని పాత్రలో నటిస్తున్న ఆమె, తన కెరీర్లో ఈ సినిమా పూర్తి భిన్నమైనదని పేర్కొన్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం, వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. అక్టోబర్ నాటికి చిత్రీకరణ పూర్తి చేసి, వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రమోషన్లు మొదలుపెట్టేందుకు చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Comments
Loading comments...