వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీఎస్పీడీసీఎల్ సరూర్నగర్ సర్కిల్లోని సాహెబ్నగర్ 33/11 కేవీ సబ్స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని 8 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏకు పెంచి ఛార్జ్ చేశారు.
దీంతో విదేహి నగర్, సచివాలయ నగర్ తదితర ప్రాంతాల్లోని 12 వేల మంది వినియోగదారులకు మెరుగైన వోల్టేజ్తో విద్యుత్ సరఫరా అందనుంది.
Comments
Loading comments...

