వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్పల్లిలోని పలు ప్రముఖ రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎక్స్పైరీ పదార్థాలు, పారిశుధ్య లోపాలు గుర్తించారు.
సిద్ధిఖీ కబాబ్, ద్వారకా వంటి పలు హోటళ్లలో నిషేధిత రంగులు, పురుగుల సంచారం ఉండటంతో యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు.
Comments
Loading comments...

