Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్మికుల కోసం ఈనెల 20 నుంచి దీక్ష: కవిత

మహేష్ కుమార్ Jul 09, 2026 7:20 AM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago
సింగరేణి కార్మికుల కోసం ఈనెల 20 నుంచి దీక్ష: కవిత - Udayam Digital
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 20 నుంచి రామగుండంలో నిరవధిక దీక్ష చేపడతానని తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు. ప్రభుత్వ విధానాలు, బకాయిల వల్ల సింగరేణి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. మెడికల్ బోర్డుల ద్వారా వారసత్వ (డిపెండెంట్) ఉద్యోగాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తూ, క్విడ్ ప్రో కో ద్వారా ఆ పార్టీకి వచ్చిన నిధులపై విచారణ జరిపి ఉద్యమకారులకు పంచాలని కోరారు.

Comments

G
Loading comments...