వార్తలకు తిరిగి వెళ్లండి
దుబాయ్లో రోడ్డు ప్రమాదం
పార్వతి దేవి Jun 23, 2026 10:06 AM నిర్మల్ 3 viewsabout 4 hours ago

దుబాయ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లాకు చెందిన లగ్గం జగదీష్ మృతి చెందాడు. ఉపాధి కోసం వెళ్లిన అతను, పౌల్ట్రీ ఫాం వద్ద ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరణించాడు.
జగదీష్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అయ్యే ఖర్చుల నిమిత్తం తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ముందుకొచ్చింది. బాధిత కుటుంబాన్ని కలిసి పూర్తి అండగా ఉంటామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...