Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్బీఐ షాకింగ్ రిపోర్ట్: బ్యాంకింగ్ వ్యవస్థ సేఫ్

పవని రెడ్డి Jun 30, 2026 11:03 AM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago
ఆర్బీఐ షాకింగ్ రిపోర్ట్: బ్యాంకింగ్ వ్యవస్థ సేఫ్ - Udayam Digital
భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన తాజా ఆర్థిక స్థిరత్వ నివేదికలో వెల్లడించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పటిష్టమైన మూలధనం, మెరుగైన ఆస్తుల నాణ్యత, స్థిరమైన లాభాలతో పూర్తి సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ఆధారంగా జరిగే సరికొత్త సైబర్ దాడులు దేశ ఆర్థిక రంగానికి అత్యంత ప్రమాదకరంగా మారనున్నాయని నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...