Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రవాస భారతీయులకు కేంద్రం డిజిటల్ కానుక

రూప దేవి Jun 30, 2026 12:24 PM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago
ప్రవాస భారతీయులకు కేంద్రం డిజిటల్ కానుక - Udayam Digital
కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో 'ఎఫ్‌సీఆర్‌ఏ 2.0' (FCRA 2.0) పోర్టల్ మరియు 'ఈ-ఓసిఐ' (e-OCI) డిజిటల్ కార్డును మంగళవారం ప్రారంభించారు. ఈ కొత్త సాంకేతిక సంస్కరణలు పౌరులకు సేవలను మరింత సులభతరం చేయనున్నాయి. విదేశీ విరాళాల పర్యవేక్షణను పారదర్శకం చేయడానికి, దాదాపు 50 లక్షల మందికి పైగా ఉన్న ప్రవాస భారతీయులకు (OCI కార్డు దారులకు) పేపర్‌లెస్ డిజిటల్ సేవలను వేగంగా అందించడానికి ఈ నూతన పోర్టళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

Comments

G
Loading comments...