వార్తలకు తిరిగి వెళ్లండి
క్రెడిట్ కార్డు మోసాలపై ఆర్బీఐ కొత్త నిబంధనలు
స్వాతి రెడ్డి Jun 26, 2026 11:14 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

సైబర్ మోసాల బాధితులకు ఊరటనిస్తూ ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై క్రెడిట్ కార్డు మోసాలపై ఫిర్యాదు చేస్తే, బ్యాంకులు 5 పని దినాల్లోగా వివాదాస్పద మొత్తాన్ని ఖాతాలో తిరిగి జమ చేయాల్సి ఉంటుంది.
దీనిని 'షాడో రివర్సల్' విధానంగా పిలుస్తారు. విచారణ పూర్తయ్యే వరకు కస్టమర్లు ఇబ్బంది పడకుండా ఈ చర్యలు చేపట్టారు. అయితే దర్యాప్తులో ఫిర్యాదు తప్పుగా తేలితే, బ్యాంకులు ఆ మొత్తాన్ని తిరిగి రికవరీ చేసే అవకాశం ఉంది.
Comments
Loading comments...