వార్తలకు తిరిగి వెళ్లండి
రూ. 1.4 కోట్ల డ్రగ్స్ ధ్వంసం
నిహారిక రెడ్డి Jun 26, 2026 12:27 PM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అస్సాంలోని డిబ్రూగఢ్ పోలీసులు కీలక చర్య చేపట్టారు. పట్టుబడిన సుమారు 1.4 కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలను అధికారులు బహిరంగంగా తగులబెట్టారు.
సమాజానికి ముప్పుగా మారిన డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేలా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
Comments
Loading comments...