Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనం మధ్యలో 18 గజరాజులు

హరిక శర్మ Jun 26, 2026 12:17 PM అల్ ఇండియా 8 viewsabout 2 hours ago
జనం మధ్యలో 18 గజరాజులు - Udayam Digital
మానవ నివాసాల్లోకి 18 ఏనుగులు చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కేరళ అటవీశాఖ మంత్రి షిబు బేబీ జాన్ తెలిపారు. హైకోర్టు కమిటీ సిఫార్సులను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల భయాందోళనలను తొలగించేందుకు తక్షణమే ప్రత్యేక రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను (RRT) రంగంలోకి దించుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ బృందం అత్యాధునిక పరికరాలతో పహారా కాస్తుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...