వార్తలకు తిరిగి వెళ్లండి
దృష్టి లోపం ఉన్నవారికి RBI ‘మణి’ యాప్

దృష్టి లోపం ఉన్నవారు కరెన్సీ నోట్లను సులభంగా గుర్తించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 'MANI' అనే ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ యాప్ ద్వారా నోటును స్కాన్ చేస్తే ఆడియో రూపంలో దాని విలువను తెలియజేస్తుంది. ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్లైన్లో పనిచేసే ఈ యాప్, తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో సేవలను అందిస్తోంది.
Comments
Loading comments...