Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో రథయాత్రకు తుది విడత ఏర్పాట్లు

వివేక్ గౌడ్ Jul 13, 2026 3:28 PM అల్ ఇండియా 7 viewsabout 2 hours ago
ఒడిశాలో రథయాత్రకు తుది విడత ఏర్పాట్లు - Udayam Digital
పూరీ జగన్నాథుని ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం, దేవస్థానం అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేశాయి. స్నాప పౌర్ణమి అనంతరం 'అనసర' రౌండ్‌లో ఉన్న స్వామివారల 'నవయౌవన దర్శనం' కోసం భక్తులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం భద్రత, ట్రాఫిక్, వైద్యం, శానిటేషన్ రంగాల్లో ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల మూడు భారీ రథాల నిర్మాణం, అలంకరణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి.

Comments

G
Loading comments...