వార్తలకు తిరిగి వెళ్లండి
విమానం టాయిలెట్లో గంజాయి గుట్టురట్టు

ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు వేర్వేరు సమయాల్లో భారీగా అక్రమ రవాణా అవుతున్న రూ. కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విమాన ల్యాబొరేటరీలు, ప్రయాణికుల సీట్ల కింద, లగేజీ బ్యాగుల్లో దాచిన 6.37 కిలోల మత్తుపదార్థాన్ని గుర్తించి ముగ్గురు ప్రయాణికులను అరెస్ట్ చేశారు.
మట్టి లేకుండా పోషకాలతో కూడిన నీటిలోనే పండించే ఈ హైడ్రోపోనిక్ గంజాయి అత్యంత నాణ్యమైనది, శక్తివంతమైనది.
Comments
Loading comments...