వార్తలకు తిరిగి వెళ్లండి
అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

ఢిల్లీ ఎన్సీఆర్లో ఒకేసారి క్యాన్సర్, గుండె జబ్బులతో బాధపడుతున్న 65 ఏళ్ల మహిళకు వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఆరు గంటలపాటు శ్రమించి రొమ్ము క్యాన్సర్, గుండె కవాటం, బైపాస్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు.
సకాలంలో గుండె సమస్యను గుర్తించి, ఒకే ఆపరేషన్తో మూడు ప్రాణాంతక సమస్యలను నయం చేయడం విశేషమని వైద్యులు పేర్కొన్నారు.
Comments
Loading comments...