వార్తలకు తిరిగి వెళ్లండి
టాస్ సమయానికి వాన ముప్పు

భారత్, ఇంగ్లండ్ మధ్య ఈరోజు రాత్రి 10 గంటలకు ప్రారంభం కావలసిన తొలి టీ20 మ్యాచ్కు వాన గండం పొంచి ఉంది. డర్హామ్లో టాస్ పడే సమయానికి వర్షం కురిసే అవకాశం దాదాపు 49 శాతంగా ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి, ఈ హై-వోల్టేజ్ మ్యాచ్లోనూ తుది జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Loading comments...