వార్తలకు తిరిగి వెళ్లండి
రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ: మోదీ ప్రారంభోత్సవం

అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా ₹1,570 కోట్లతో ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు.
స్థానిక సంస్కృతి ఉట్టిపడేలా వీటిని తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ₹5,470 కోట్ల విలువైన పలు రైలు, రోడ్డు మౌలిక వసతుల ప్రాజెక్టులను మోదీ ఆవిష్కరించారు.
Comments
Loading comments...