వార్తలకు తిరిగి వెళ్లండి
రైల్వే ప్రయాణికులకు షాక్

రైల్ వన్ యాప్ ద్వారా బుక్ చేసిన అన్రిజర్వ్డ్ టికెట్లను యాప్లోనే చూపించాలని ఇండియన్ రైల్వే స్పష్టం చేసింది. స్క్రీన్షాట్లు, పీడీఎఫ్ ప్రతులు, వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లు ఇకపై అస్సలు చెల్లుబాటు కావని గట్టిగా హెచ్చరించింది.
ఇటీవల ఓ మహిళ రైలు బయలుదేరిన తర్వాత వాట్సాప్లో టికెట్ చూపించడంతో అధికారులు భారీ ఫైన్ విధించారు. ప్రయాణికులు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని రైల్వే శాఖ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
Comments
Loading comments...