వార్తలకు తిరిగి వెళ్లండి
పంజాబ్ రాజకీయాల్లో సంచలనం
రాజిత దేవి Jun 29, 2026 4:53 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. సిక్కు మత అత్యున్నత పీఠం అకాల్ తఖ్త్ సాహిబ్ సంచలన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని సిక్కు ఎమ్మెల్యేలు, కేబినెట్ మంత్రులందరూ అమృత్సర్లోని అకాల్ తఖ్త్ సెక్రటేరియట్కు హాజరుకావాలంటూ అత్యవసర సమన్లు జారీ చేసింది.
Comments
Loading comments...