Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు రకాల పెట్రోల్ ఇవ్వండి: కేజ్రీవాల్.

శ్రీజ రెడ్డి Jul 08, 2026 9:55 AM అల్ ఇండియా 5 viewsabout 1 hour ago
దేశంలోని ప్రతి బంక్‌లో E10, E20, E0 మూడు రకాల పెట్రోల్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న 22 కోట్ల బైక్‌లు, 8 కోట్ల కార్లు E20 ఇంధనానికి అనుకూలంగా లేవని, దీనిని బలవంతంగా అమలు చేస్తే వాహనాలన్నీ స్క్రాప్‌గా మారే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...