వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
మూడు రకాల పెట్రోల్ ఇవ్వండి: కేజ్రీవాల్.
దేశంలోని ప్రతి బంక్లో E10, E20, E0 మూడు రకాల పెట్రోల్ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఉన్న 22 కోట్ల బైక్లు, 8 కోట్ల కార్లు E20 ఇంధనానికి అనుకూలంగా లేవని, దీనిని బలవంతంగా అమలు చేస్తే వాహనాలన్నీ స్క్రాప్గా మారే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...