వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం జగన్ మరోసారి పాదయాత్ర పేరిట ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని కైకలూరు భాజపా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను జగన్ తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు.
గూగుల్ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్పోర్టు విషయంలోనూ జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. డీఎస్సీపై నిరసనలకు పార్టీ శ్రేణులను ప్రోత్సహించడాన్ని తప్పుబట్టారు.
Comments
Loading comments...
