వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రపతి భవన్లో రాయబారుల దౌత్యపత్రాల సమర్పణ

Photo Gallery
బహామాస్తో పాటు ఐదు దేశాల కొత్త హైకమిషనర్లు సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. బహామాస్ కొత్త హైకమిషనర్ పీటర్ నికోలస్ సైమొనెట్ నుంచి రాష్ట్రపతి దౌత్యపత్రాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా వాణిజ్యం, వాతావరణ మార్పులు, విద్య రంగాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని, అంతర్జాతీయ వేదికలపై కలిసి పనిచేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.
Comments
Loading comments...