వార్తలకు తిరిగి వెళ్లండి

బహామాస్తో పాటు ఐదు దేశాల కొత్త హైకమిషనర్లు సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. బహామాస్ కొత్త హైకమిషనర్ పీటర్ నికోలస్ సైమొనెట్ నుంచి రాష్ట్రపతి దౌత్యపత్రాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా వాణిజ్యం, వాతావరణ మార్పులు, విద్య రంగాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని, అంతర్జాతీయ వేదికలపై కలిసి పనిచేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.
Comments
Loading comments...

