వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రహ్లాద్ జోషి విమర్శలు
ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపించాలని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన డిమాండ్పై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రంగా మండిపడ్డారు.
రాష్ట్రంలోని ప్రధాన సమస్యలు, వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఖర్గే ఇలాంటి అనవసరమైన అంశాలను లేవనెత్తుతున్నారని జోషి విమర్శించారు.
Comments
Loading comments...