వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో సర్దుబాటు ప్రక్రియ ద్వారా పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగింది. తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం ఆరు కొత్త కేంద్రాలు వచ్చాయి.
కొన్ని చోట్ల కేంద్రాలు తగ్గగా మరికొన్ని చోట్ల పెరిగాయి. దీంతో గతంలో 1133గా ఉన్న పోలింగ్ కేంద్రాల సంఖ్య ప్రస్తుతం మొత్తం 1139కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

