Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవచ్ విస్తరణకు ₹260 కోట్లు మంజూరు

భరత్ తేజ Jul 10, 2026 11:09 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
కవచ్ విస్తరణకు ₹260 కోట్లు మంజూరు - Udayam Digital
రైల్వే రక్షణ వ్యవస్థ 'కవచ్' విస్తరణకు ఉత్తర రైల్వే పరిధిలో ₹260 కోట్లు మంజూరయ్యాయి. ఢిల్లీ డివిజన్‌లోని 680 కిలోమీటర్ల మేర కవచ్ 4.0 వెర్షన్‌ను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సాంకేతికత రైళ్ల ఢీకొనడాన్ని నివారిస్తూ భద్రతను పెంచుతుంది. అలాగే దట్టమైన పొగమంచు వంటి ప్రతికూల వాతావరణంలోనూ రైళ్లు సురక్షితంగా, గరిష్ఠ వేగంతో ప్రయాణించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది.

Comments

G
Loading comments...