వార్తలకు తిరిగి వెళ్లండి
ముంబయి ఎయిర్పోర్ట్లో తప్పిన విమాన ప్రమాదం

ముంబయి విమానాశ్రయంలో ఒకే రన్వేపైకి ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు ఎదురెదురుగా రావడంతో ఘోర ప్రమాదం తప్పింది. ATC హెచ్చరికతో పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేశారు.
దిల్లీ, సిలిగుడి వెళ్తున్న ఈ రెండు విమానాల ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఈ తీవ్ర వైఫల్యంపై DGCA విచారణకు ఆదేశించింది.
Comments
Loading comments...