వార్తలకు తిరిగి వెళ్లండి
సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను మాజీ మంత్రి హరీశ్రావు సన్మానించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి, వారి భవిష్యత్ విద్యాభ్యాసానికి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...
