వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేడు ముగియనున్నాయి. గత నెల 20న ప్రారంభమైన ఈ సమావేశాలు ఇవాళ్టితో ముగుస్తాయి.
రాజ్యసభలో గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ సవరణ బిల్లు-2026ను పరిశీలించి ఆమోదించేందుకు షెడ్యూల్ చేశారు. రెండు సభల్లోనూ ప్రైవేట్ మెంబర్ బిజినెస్ చేపట్టనున్నారు.
Comments
Loading comments...

