వార్తలకు తిరిగి వెళ్లండి
వాడీవేడిగా పార్లమెంట్ సభలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుండి వాడీవేడిగా ప్రారంభం కానున్నాయి. ఎంపీల విలీనాలు, వాంగ్చుక్ అరెస్ట్, సీజేపీ ఆందోళనల నేపథ్యంలో సభలు దద్దరిల్లే సంకేతాలు కనిపిస్తున్నాయి.
మహిళా రిజర్వేషన్, విద్యా బిల్లులపై ఇరుపక్షాలు వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. పేపర్ లీకేజీలు, విరాళాల చోరీ వంటి అంశాలపై మంత్రి ప్రధాన్ రాజీనామాకు విపక్షాలు పట్టుబట్టనున్నాయి.
Comments
Loading comments...