వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్తో మూడో టెస్టుకు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టు సభ్యుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది.
తొలి రెండు టెస్టుల్లో ఘోర ఓటముల తర్వాత ఆటగాళ్లను తొలగించిన పీసీబీ, మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Loading comments...

