వార్తలకు తిరిగి వెళ్లండి
ఆపరేషన్ అమితాద్: భారత్కు వెనెజులా కృతజ్ఞతలు

భూకంపంతో విలవిలలాడిన వెనెజులాకు 'ఆపరేషన్ అమితాద్' ద్వారా సమయానుకూలంగా అందించిన సైనిక ఉచిత వైద్య సహాయానికి వెనెజులా ప్రభుత్వం ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
సహాయక చర్యలు విజయవంతంగా ముగించుకుని భారత బృందం ఢిల్లీకి చేరుకుంది. ఈ మిషన్లో భాగంగా 60 పారా ఫీల్డ్ హాస్పిటల్ బృందం వేలాదిమందికి అత్యవసర వైద్య సేవలు అందించి ఇరుదేశాల మైత్రిని చాటుకుంది.
Comments
Loading comments...