వార్తలకు తిరిగి వెళ్లండి
ఉల్లి రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్

Photo Gallery
బఫర్ స్టాక్ సేకరణను వేగవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉల్లి కొనుగోలు ధరను క్వింటాలుకు 13 శాతం పెంచింది. దీంతో గతంలో ఉన్న రూ. 1,875 ధర కాస్తా ఇప్పుడు రూ. 2,125కు చేరింది.
రైతులకు మరింత మేలు చేయడమే లక్ష్యంగా ఈ సీజన్లో ధరను సవరించడం ఇది ఐదోసారి కావడం విశేషం. ఈ నిర్ణయంతో ఉల్లి సాగుదారులకు మార్కెట్లో మంచి లాభాలు దక్కనున్నాయి.
Comments
Loading comments...