Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్తింటి ముందు ఎన్నారై మహిళ ధర్నా

పవని రెడ్డి Jul 04, 2026 5:16 AM హైదరాబాద్ 2 viewsabout 1 hour ago
అత్తింటి ముందు ఎన్నారై మహిళ ధర్నా - Udayam Digital
ఆస్తిలో వాటా ఇవ్వకుండా, ఇంట్లోకి రానివ్వడం లేదని ఎన్నారై రజిత తన కుమార్తెతో కలిసి అత్తింటి ముందు ఆందోళన చేపట్టారు. భర్త మరణం తర్వాత అత్తమామలు తమను దూరం పెట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. తనకు అన్యాయం జరిగిందని, న్యాయం దక్కే వరకు పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు. అత్తగారు తలుపులు వేసి లోపలే ఉండటంతో ఈ ఘటన సంచలనంగా మారింది.

Comments

G
Loading comments...