వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటు లేకుంటే పథకాలు కట్: డీకే శివకుమార్

కర్ణాటకలో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక హెచ్చరికలు చేశారు. రేషన్ లబ్ధిదారుల తనిఖీల ఆధారంగా అనర్హులను తొలగించే అవకాశం ఉందన్నారు.
ఓటు హక్కును కోల్పోతే ప్రభుత్వ ప్రయోజనాలూ పోతాయని ఆయన స్పష్టం చేశారు. ఓటు వేయడం అనేది ప్రజల ప్రాథమిక, జీవించే హక్కు అని ఆయన గుర్తుచేశారు.
Comments
Loading comments...