వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్తో నేరుగా ఎలాంటి చర్చలు జరపబోమని ఇరాన్ స్పష్టం చేసింది. 2029లో ఆయన ప్రెసిడెంట్ పదవి నుంచి దిగిపోయే వరకూ వేచి చూస్తామని తెలిపింది. తమ షరతులకు అమెరికా అంగీకరించే వరకు హార్ముజ్ జలసంధిని మూసే ఉంచుతామని పేర్కొంది.
ప్రస్తుతం అమెరికాతో చర్చలు జరగడం లేదని, మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు మాత్రమే జరుగుతున్నాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ అడ్వైజర్ మజీద్ షాకేరి వెల్లడించారు.
Comments
Loading comments...

