వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ యాంకర్ ఉదయభాను తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ 'పంచనామా' సెప్టెంబర్ 11 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్లో పాల్గొన్న ఆమె, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో 15 ఏళ్ల కల నెరవేర్చుకున్నానని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.
Comments
Loading comments...

