వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యా హబ్గా కొత్తగూడెం

రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న 'యంగ్ ఇండియా స్కూల్' కొత్తగూడెం నియోజకవర్గానికి గర్వకారణమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో వచ్చే విద్యాసంవత్సరం నాటికి దీనిని అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
అత్యాధునిక సదుపాయాలు, క్రీడా మైదానాలతో ఈ స్కూల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...