వార్తలకు తిరిగి వెళ్లండి
క్రూడాయిల్ ధరలు ఎందుకు తగ్గించలేదు : ఖర్గే
విక్రాంత్ రెడ్డి Jun 27, 2026 11:36 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago

పశ్చిమాసియా యుద్ధానికి ముందునాటి స్థాయికి అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు తగ్గాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం పేర్కొన్నారు. అయినప్పటికీ దేశంలో ఇంధన ధరలను తగ్గించకపోవడంపై ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు రేట్లు దిగొచ్చినప్పటికీ, దేశీయంగా లబ్ధిని ప్రజలకు బదిలీ చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఇంధన ధరల నియంత్రణపై ప్రభుత్వ విధానాలను నిలదీస్తూ ఖర్గే శనివారం మండిపడ్డారు.
Comments
Loading comments...