Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెలికాప్టర్ సర్వీసుల్లో సరికొత్త మైలురాయి

వినయ్ కుమార్ Jul 02, 2026 1:04 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
హెలికాప్టర్ సర్వీసుల్లో సరికొత్త మైలురాయి - Udayam Digital
భారతదేశంలోనే మొదటిసారిగా ‘పాయింట్-ఇన్-స్పేస్’ (PinS) శాటిలైట్ ల్యాండింగ్ సాంకేతికతను ఉండవల్లి హెలిపోర్ట్‌లో ప్రవేశపెట్టారు. ఈ అత్యాధునిక విధానానికి డీజీసీఏ (DGCA) అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. ప్రతికూల వాతావరణంలోనూ హెలికాప్టర్లు సురక్షితంగా ల్యాండ్ అవ్వడానికి ఈ సాంకేతికత దోహదపడుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీనివల్ల ప్రయాణ రక్షణ మెరుగుపడుతుంది.

Comments

G
Loading comments...