వార్తలకు తిరిగి వెళ్లండి
ఇండో-పసిఫిక్లో భారత్-జపాన్ శాంతి బాట

జపాన్ ప్రధాని సనాయ్ తకైచీ తొలి భారత పర్యటనపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పర్యటన ఇరు దేశాల ప్రత్యేక గ్లోబల్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సును పెంపొందించడానికి భారత్, జపాన్ దేశాలు ఉమ్మడిగా కృషి చేస్తాయని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.
Comments
Loading comments...