Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో టెట్ పేపర్ ముద్రణపై వివాదం

హరిక శర్మ Jul 02, 2026 3:02 AM అల్ ఇండియా 5 viewsabout 1 hour ago
మహారాష్ట్రలో టెట్ పేపర్ ముద్రణపై వివాదం - Udayam Digital
మహారాష్ట్రలో టెట్ ప్రశ్నపత్రం ఎక్కడ ముద్రించారో సాక్షాత్తు విద్యాశాఖ మంత్రికే తెలియదని బీజేపీ సీనియర్ నేత సుధీర్ ముంగంటివార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని మంత్రే స్వయంగా అంగీకరించారన్నారు. కాగా, జూన్ 28న జరగాల్సిన టెట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా వాయిదా పడింది. దీనిపై విపక్షాలు, అభ్యర్థులు ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Comments

G
Loading comments...