వార్తలకు తిరిగి వెళ్లండి
నెతన్యాహు రాలేదు.. ఆ వార్తలు అబద్ధం: యూఏఈ స్పష్టత

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యూఏఈలో రహస్యంగా పర్యటించినట్లు వస్తున్న వార్తలను ఎమిరేట్స్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నెతన్యాహు కానీ, ఇజ్రాయెల్ సైనిక బృందం కానీ తమ దేశానికి రాలేదని స్పష్టం చేసింది.
అబ్రహం ఒప్పందాల ప్రకారం ఇరుదేశాల మధ్య సంబంధాలు బహిరంగంగానే ఉంటాయని, రహస్యాలకు తావులేదని యూఏఈ తెలిపింది. అయితే, పర్యటన జరిగిందని నెతన్యాహు కార్యాలయం ప్రకటించడం గమనార్హం.
Comments
Loading comments...