వార్తలకు తిరిగి వెళ్లండి
బస్తీ దవాఖానాల్లో వైద్యుల నిర్లక్ష్యం

బస్తీ దవాఖానాల్లో వైద్యులు సమయానికి రాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల కొరత, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోగులు పెద్ద ఆసుపత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది.
వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్పై దృష్టి పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమయపాలన పాటించని సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...