Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పెన్‌-పేపర్‌ విధానంలోనే ‘నీట్‌’ రీ-ఎగ్జామ్: సుప్రీంకోర్టు

Sonal Mehrotra Jun 02, 2026 5:44 AM అల్ ఇండియా 15 views2 days ago
పెన్‌-పేపర్‌ విధానంలోనే ‘నీట్‌’ రీ-ఎగ్జామ్: సుప్రీంకోర్టు - Udayam Digital
ఈ నెల 21న జరగబోయే నీట్‌ రీ-ఎగ్జామ్‌ను కంప్యూటర్‌ ఆధారిత పరీక్షగా (సీబీటీ) నిర్వహించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏజెన్సీలు ఒత్తిడిలో ఉన్న తరుణంలో పరీక్షా విధానాన్ని మార్చడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పునఃపరీక్ష పాత పద్ధతిలోనే జరగనుంది. మరోవైపు, ఎన్టీఏను రద్దు చేసి కొత్త జాతీయ పరీక్షల సంస్థను ఏర్పాటు చేయాలని యునైటెడ్‌ డాక్టర్స్‌ ఫ్రంట్‌ పార్లమెంటరీ కమిటీని కోరింది.

Comments

G
Loading comments...