Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జావెలిన్‌ త్రోలో నీరజ్‌-రుమేశ్‌ పోరు

Follow Udayam on Google
vihar Aug 21, 2026 12:30 PM జాతీయంక్రీడలు
 జావెలిన్‌ త్రోలో నీరజ్‌-రుమేశ్‌ పోరు - Udayam
లుసానె డైమండ్‌ లీగ్‌లో శుక్రవారం నీరజ్‌ చోప్రా, శ్రీలంక జావెలిన్‌ స్టార్‌ రుమేశ్‌ పతిరగె మరోసారి తలపడనున్నారు. కామన్వెల్త్‌ క్రీడల్లో నీరజ్‌ను వెనక్కినెట్టి రుమేశ్‌ స్వర్ణం సాధించాడు. ఈ సీజన్‌లో 92.62 మీటర్ల అత్యుత్తమ త్రోతో రుమేశ్‌ జోరుమీదున్నాడు. గాయం నుంచి కోలుకున్న నీరజ్‌కు ఈ పోటీ పెద్ద పరీక్ష కానుంది.

Comments

G
Loading comments...