వార్తలకు తిరిగి వెళ్లండి

భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ఆగస్టు 21న జరిగే లుసానె డైమండ్ లీగ్లో బరిలోకి దిగనున్నాడు. డైమండ్ లీగ్ ఫైనల్స్కు అర్హత సాధించాలంటే ఈ పోటీ అతడికి కీలకంగా మారింది.
ప్రస్తుతం ఫైనల్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న నీరజ్, లుసానె లేదా జ్యూరిచ్ లీగ్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. అర్షద్ నదీమ్, అండర్సన్ పీటర్స్ వంటి ఆటగాళ్ల నుంచి అతడికి పోటీ ఎదురుకానుంది.
Comments
Loading comments...
