Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ శోభతో ముస్తాబైన నీలకంఠేశ్వరాలయం

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 13, 2026 10:06 AM నిజామాబాద్తెలంగాణ
శ్రావణ శోభతో ముస్తాబైన నీలకంఠేశ్వరాలయం - Udayam
శివ కేశవులకు ప్రీతికరమైన శ్రావణమాస వేడుకలకు నీలకంఠేశ్వరాలయం ముస్తాబైంది. ఈ మాసంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు సుహాస్ తెలిపారు. ఆగస్టు 17న నాగుల పంచమి, 21న వరలక్ష్మి వ్రతం, 28న రాఖీ పౌర్ణమి, సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి, 11న పొలాల అమావాస్య జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...