వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్గా నిర్వహించే 'ఖేలో ఇండియా సంవాద్' కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొననున్నారు.
నేడు ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా కుల్కచర్లలోని కరణం పద్మావతి డిగ్రీ & పీజీ కళాశాలలో జరిగే ఈ సదస్సుకు యువత, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
Comments
Loading comments...

