వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఆసియా కప్ టీ20 ఫైనల్లో భారత్–శ్రీలంక ఆదివారం తలపడనున్నాయి. ఇప్పటికే ఏడుసార్లు టైటిల్ గెలిచిన భారత జట్టు.. టోర్నీలో అజేయంగా ఫైనల్కు చేరింది. శ్రీలంక కూడా ఇప్పటివరకు ఓటమి లేకుండానే తుది పోరుకు వచ్చింది.
భారత్ ప్రతి మ్యాచ్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. శ్రీలంక సెమీఫైనల్లో పాకిస్థాన్ను ఓడించింది. దుబాయ్ పిచ్లపై బ్యాటింగ్లో ఇబ్బందులు ఎదురైనా.. భారత్ విజయాలు సాధించింది.
Comments
Loading comments...

