వార్తలకు తిరిగి వెళ్లండి
నారా లోకేష్ మార్గదర్శక సందేశం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధానాలను ఇవ్వగలదు కానీ మానవ విలువలు, ఉత్సుకత, కరుణను భర్తీ చేయలేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విశ్వవిద్యాలయాలు కేవలం నైపుణ్యం గల నిపుణులనే కాకుండా బాధ్యతాయుతమైన పౌరులను కూడా తయారు చేయాలని పిలుపునిచ్చారు. 'వికసిత్ భారత్' సాధనకు నాణ్యమైన విద్య, ఆవిష్కరణలే పునాది అని లోకేష్ స్పష్టం చేశారు.
Comments
Loading comments...